Exclusive

Publication

Byline

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా? భక్తులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు!

భారతదేశం, సెప్టెంబర్ 24 -- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్... Read More


తెలంగాణలో భారీగా పెట్టుబడులు.. కోకాకోలా కొత్త ప్లాంట్.. జేఎస్‌డబ్ల్యూ, తోషిబా ఇన్వెస్ట్‌మెంట్!

భారతదేశం, సెప్టెంబర్ 24 -- అనేక మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ పెట్టుబడులు యువతకు ఉపాధి అవకాశాలను స... Read More


ఇంద్రకీలాద్రిలో దసరాకు రికార్డు స్థాయిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూల తయారీ.. ఈసారి ఎన్ని లక్షలు అంటే?

భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఇంద్రకీలాద్రిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూలు ఎన్ని లక్షలు చేసినా అయిపోతూనే ఉంటాయి. భక్తుల అంత ఇష్టం మరి. దీంతో దసరా శరన్నవరాత్రి సందర్భంగా లడ్డూ ప్రసాదాలకు పెరుగుతున్న డిమా... Read More


బెట్టింగ్ యాప్స్ కేసులో మూడు రాష్ట్రాల్లో 8 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ

భారతదేశం, సెప్టెంబర్ 24 -- బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక ఆపరేషన్ చేపట్టింది తెలంగాణ సీఐడీ. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లలో విస్తృతంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను గుర్తించింది. ఎనిమిది మం... Read More


పత్తి కొనుగోలుకు సీసీఐ యాప్.. స్లాట్ బుక్ చేసేందుకు రైతులు ఈ వివరాలు ఇవ్వాలి!

భారతదేశం, సెప్టెంబర్ 23 -- రైతులు పత్తి అమ్ముకోవాలంటే మధ్యవర్తుల దోపిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త యాప్ విధానం తీసుకొచ్చింది. 'కపాస్ కిసాన్' యాప... Read More


సూదూర ప్రయాణికుల కోసం రైల్వే కొత్త సర్వీస్.. చర్లపల్లి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి వరకు పొడిగింపు

భారతదేశం, సెప్టెంబర్ 23 -- దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి-రక్సౌల్-చర్లపల్లి ప్రత్యేక రైలు టెర్మినల్‌లో మార్పును ప్రకటించింది. దాని సేవలను తిరుపతి వరకు పొడిగించింది. ఈ కొత్త సర్వీస్ ఇప్పుడు సికింద్... Read More


ఆర్ఆర్ఆర్ కోసం భూసేకరణను వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, సెప్టెంబర్ 23 -- రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), ఇతర జాతీయ రహదారులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూమి కోల్పోయ... Read More


రాబోయే 2 రోజులు కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా

భారతదేశం, సెప్టెంబర్ 23 -- బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని వలన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్త... Read More


మేడారం ఆలయ అభివృద్ధి జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం.. 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలి : రేవంత్ రెడ్డి

భారతదేశం, సెప్టెంబర్ 23 -- మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మెుక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగించారు. అభివృద... Read More


కెమికల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి.. ఉప్పాడలో మత్స్యకారులు నిరసన

భారతదేశం, సెప్టెంబర్ 23 -- కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రొడ్డె్క్కారు. తీర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల నుంచి రసాయన వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పో... Read More